Header Banner

వాణిజ్య కార్యకలాపాలకు బ్రేక్..! చండీగఢ్‌లో రాత్రి నుంచి కఠిన ఆంక్షలు!

  Fri May 09, 2025 17:24        India

చండీగఢ్‌లో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 7 గంటల తర్వాత వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు అన్నీ మూసివేయాలని స్పష్టం చేసింది. అయితే, రేపు ఉదయం నుంచి యథావిధిగా దుకాణాలు తెరుచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే, అత్యవసర సేవలైన ఆస్పత్రులు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తాయని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: రాజస్థాన్ సరిహద్దుల్లో ఉత్కంఠ.. పాక్ దాడుల సూచనతో హై అలెర్ట్! ప్రజలకు ఇండోర్ ఆర్డర్స్ జారీ..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandigarhAlert #NightRestrictions #ShutDownOrders #ChandigarhNews #EmergencyMeasures